మెరుగైన వైద్యం కోసంఎన్డీఏ కార్యాలయంలో ఎల్.ఓ.సీ అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయకార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

0
0

మెరుగైన వైద్యం కోసం
ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్.ఓ.సీ అందజేసిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్
ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి ను
శనివారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్,
కూటమి నేతలతో కలిసి
బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

43 వ డివిజన్
ఏకలవ్య నగర్ కు
కు చెందిన
బీ కుమారి (47) గర్భాశయ సమస్యతో బాధపడుతూ
ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది

తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం
సాయం కోసం దరఖాస్తు చేయగా
రూ 4లక్షల ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితురాలి తనయుడు ప్రదీప్ కు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందించారు

త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సయ్యద్ రఫీ, కొనికి కొండయ్య , బొల్లేపల్లి కోటేశ్వరరావు, బెవర మురళి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here