మార్చ్ 23. 94వ జాతీయ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని.. భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్.. వీరి
త్యాగానికి నివాళులర్పిస్తూ.మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు అవేర్నెస్ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కొరకు ఇండియా వైడ్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం అండ్ ఆర్టిస్ట అండ్ యాక్టివిటీ నిఫా మరియు. యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్. మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీసంయుక్త ఆధ్వర్యంలో మార్చి 17 నుండి.. మార్చి 30 వరకు ఆంధ్ర రాష్ట్రంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 17 :3:25 విజయవాడ p.b సిద్ధార్థ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుభాకర్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులుబ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పాల్గొని బ్లడ్ డొనేషన్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్స్ కాపాడు బోడపాటి బాబురావు భగత్ సింగ్ ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించారు తదనంతరం డాక్టర్ మధురమోహన్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నిఫా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ మరియు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు బోడపాటి బాబురావు ఎక్స్ కాపాడు మానిటర్ అధ్యక్షులు.. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిద్ధార్థ కాలేజ్ సుధాకర్ తోట శ్యామ్ సుందర్ రంగారావు డివిఆర్డి సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నాగరాజు మరియు సిద్ధార్థ స్టూడెంట్స్ పాల్గొన్నారు