యువగళం పాదయాత్రలో, మంగళగిరిలో పలు సమావేశాలలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తానని మాట ఇచ్చారు. నారా లోకేష్, నేడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు, చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
ఒడిదుడుకుల్లో ఉన్న చేనేత రంగానికి చేయూతనిస్తానని. అధికారంలోకి వచ్చాక చేనేతకు సబ్సీడీలు ఇచ్చి ప్రోత్సహిస్తానని, యువగళం పాదయాత్ర సమయంలో ధర్మవరం, వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానని. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాల పై నాకు పూర్తి అవగాహన ఉందని చేనేత సొసైటీల ప్రతినిధులతో భేటీలో నారా లోకేష్ ఆనాడు చెప్పారు
చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్ ఇస్తానని నాడు హామీ ఇచ్చిన లోకేష్
చేనేత కళాకారులకు 200 యూనిట్లు
పవర్ లూమ్ ఉన్నవారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నేడు ఏపీ క్యాబినెట్ నిర్ణయం.
పాదయాత్ర లో ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా అమలు చేస్తున్న లోకేష్