Home Andhra Pradesh బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ మీడియా పాయింట్స్

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ మీడియా పాయింట్స్

2
0

 భారతీయ జనతాపార్టీ 

విజయవాడ

బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్

మీడియా పాయింట్స్ 

దేశానికి మోదీ నాయకత్వం సుపరిపాలన అందించారు 

సమాజంలో బీసీ సామజికవర్గాల కష్ట నష్టాలను తెలుసుకున్న వ్యక్తి మోదీ ప్రభుత్వం 

ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కులాధికారాన్ని ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వం అని చెప్పాలి 

27 కేంద్ర మంత్రిత్వ శాఖలు 103 ఎంపీ లు ఇచ్చిన ఘనత మోదీ పాలన 

కేంద్ర విద్యాలయం లాంటి వాటిలో ఓబీసీ లకి 27 శాతం రిజర్వేషన్ లు కలిపించారు 

వీటి వల్ల డాక్టర్లు ఇంజనీర్లు, సైంటిస్ట్ లు గా అవకాశం కలిపించారు 

విశ్వకర్మ యోజన పధకం కింద పేద కుటుంబాలని ఆదుకున్న ఘనత ప్రధాని మోదీ ఆలోచన 

ఈ పథకం కింద వారికీ శిక్షణ నైపుణ్యం కలిపించి చేతి వృత్తి దారులని ఆదుకున్నారు 

మత్స్య కారులను ఆదుకోవటంలో మోదీ ప్రభుత్వం మత్స్య యోజన లాంటి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది 

చేనేత వారోత్సవాలు నిర్వహించి వారికీ ప్రోత్సాహన్ని అందించే దిశగా మోదీ ప్రభుత్వం ముందుంటుంది 

ఇలా ప్రతి వర్గాల వారికీ బంగారు భవిష్యత్తు కలిపించటానికి ప్రధాని మోదీ అనేక పథకాలు పెడుతున్నారు 

వలస కార్మికులకు రక్షణ కలిపించేవిధంగా మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయాలు

ఆయుష్మాన్ మందిర్ ద్వారా 176 రకాల వైద్య సదుపాయాలు కలిపించిన ఘనత ప్రధాని మోదీ అని చెప్పాలి 

రాష్ట్రాలలో గుర్తించిన బీసీ కులస్తులని గుర్తించి ఓబీసీ లో చేర్చి వారికీ పీఎం పథకాలు అందించే విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు

కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీ లకి ఎలాంటి నిధులు కేటాయించకుండా పాలించారు 

కేంద్రం బీసీ లకి నిధులు విడుదల చేస్తుంటే వాటిని పక్క దారి పట్టించారు 

56 కుల కార్పొరేషన్స్ పెట్టిన జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా అవమానించారు 

వైసీపీ ప్రభుత్వం కుల కార్పొరేషన్స్ ని నిర్వీర్యం చేసారు 

బీసీ సబ్ ప్లాన్ నిధులు మీద వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుండా కాలయాపన చేసారు 

రాష్ట్రంలో NDA కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తారు

పాత్రికేయుల సమావేశం లో ఓబిసి. మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్  ఓ బి సి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినం బాలకృష్ణ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి శివ లలిత,కె సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here