విజయవాడ
భారతీయ జనతాపార్టీ
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో అహల్యా భాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకలు ఏర్పాటు కు వర్క్ షాప్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
అధ్యక్షతన జరిగింది
అహల్యా భాయి పై పిపిటి ని మీనాక్షి లేఖీ వివరించారు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖీ
30సంవత్సరాల పరిపాలన లో అహల్య భాయి ఆలోచనలతో వికసిత్ రాష్ట్రంగా తీర్చి దిద్దారు
వికసిత్ రాష్ట్రం గా ఉండాలనే ఆలోచనలతో 200 సంవత్సరాల క్రితమే అహల్య భాయి ముందు చూపు తో పరిపాలించారు
అహల్య భాయి ఒక మహిళగా సమాజం కోసం ఎంతగానో కృషి చేసారు
పీశ్వాలకి ఉత్తర ప్రత్యుత్తరాలతో అహల్య భాయి చాతుర్యతని ప్రదర్శించారు
ఒక మహిళ పీశ్వాలకి సైతం సమాధానం చెప్పి సమాజం కోసం నిలబడ్డారు
ట్రైబల్ మహిళల కోసం వారి అభ్యున్నతి కొరకు అహల్య భాయి ఆలోచనలు ఉండేవి
కాశి,రామేశ్వరం, శ్రీశైలం లాంటి దేవాలయాల నిర్మాణాలు అహల్య భాయి చేపట్టారు
అహల్య భాయి దూర ద్రుష్టి తోనే మందిరాల పునః నిర్మాణాలు చేపట్టారు
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
ఆర్థిక శక్తి గా భారత దేశాన్ని తీసుకెళ్లాలంటే మౌలిక సదుపాయాలు సమాకుర్చుకోవాలి
అలాంటి ఆలోచనలు ఆనాడు అహల్య భాయి అలోచించి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేసారు
పరిశ్రమలు పెట్టుబడులు రావాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో గమనించి వాటి పై ఆనాడే ద్రుష్టి పెట్టారు
మహిళలు అభివృద్ధి, వారి సంక్షేమం కోసం చట్టసవరణలు చేసారు
భర్తలు చనిపోయిన మహిళలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భర్త ఆస్తి ఆ భార్య కి హక్కు ఉంటుందని చట్టసవరణ చేసి మార్పులు తీసుకొచ్చారు
దళితులకి భూమిలు కేటాయించటం వారికీ సంక్షేమం అందించటం లో ప్రముఖ పాత్ర వహించారు
1795 వ సంవత్సరం ముందే ఇవన్నీ చేసారంటే అహల్య భాయి కి ఎంత ముందు చూపు ఉందొ అర్ధమవుతుంది
చేనేత రంగం వెనకబడుతున్న పరిస్థితుల్లో మహేశ్వర్ అనే ప్రదేశంలో వారి ఉనికిని కాపాడారు
మహిళలలకి ఆత్మ నిర్భత్ తో ఒక ధైర్యాన్ని అహల్య భాయి నింపారు
మహిళలు కష్టకాలం లో ఉన్నప్పుడు ఆ మహేశ్వర్ చీరలని కాల్చితే వచ్చే బంగారం వెండి ఉపయోగపడేలా చేసారు
అహల్య భాయి సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ఖజానా నుండి ఎప్పుడు తీసుకోలేదు
పాశ్చాత్య దేశాలు మన దేశం లోని గుడులు గోపురాలపై దాడులు నిర్వహించేవారు
ఎందుకంటే వాటి పై వచ్చే ఆదాయాలు వస్తాయని వాటి ని కొల్లగొట్టడానికి వచ్చేవారు
వాటిని పరిరక్షించటానికి గర్భగుడి ఉండాలనే ఆలోచనలతో నిర్మాణాలు ఉండేవి
శ్రీశైలం మల్లికార్జున దేవాలయం లాంటి ఎన్నో ప్రముఖ దేవాలయాలని అహల్య భాయి చాలా ఆలయాలని నిర్మించారు*
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత దేశం వరకు ఎన్నో ఆలయాలు నిర్మించారు
మణికర్ణిక ఘాట్లు వ్యాపారానికి ఉపయోగపడేలా ఆలోచనతో పరిపాలన ఉండేది
ఘాట్ల ద్వారా ఆదాయాలని ఎలా సమకుర్చుకోవాలో అన్న ఆలోచన ఉంటుంది
ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయలు ఆలోచనలతో పాలన ఉండేది
ఇలాంటి వ్యక్తుల ఆలోచన ఆదర్శం తో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు
11వ ఆర్థిక శక్తి గా ఉండే భారత్ 4వ ఆర్థిక శక్తి గా ఎదిగింది
జపాన్ దేశం కంటే ఆర్థిక శక్తి గా ముందుండే రోజులు రాబోతున్నాయి
పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం చూస్తే సైన్యం తో ఎంత దీటైనా సమాధానం ఇచ్చారో మనం తెలుసుకోవచ్చు
మోదీ ప్రధాన సేవకుడిగా విశ్వ గురువుగా చూడాలి దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని అహల్య భాయి స్ఫూర్తి తో పరిపాలన చేస్తున్నారు
పురుషాల్లనే మహిళలని ప్రోత్సహిస్తే యుద్ధంలో మంచి ప్రతిభ కనభరుస్తారు
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ, అహల్యా భాయి కార్యక్రమం ఇంఛార్జి *పివిఎన్ మాధవ్* ప్రసంగం
2014 నుంచి ప్రతి సంవత్సరం దేశం కోసం కృషి చేసిన స్ఫూర్తి తో అందరిని స్మరించుకుంటూ బీజేపీ మంచి కార్యక్రమాలు చేస్తున్నాము
బ్రిటిష్ గవర్నర్ రచించిన బుక్ లో అహల్య భాయి గురించి ఒక వాక్యం చెప్పారు
దివి నుంచి భువికేగిన దైవాంశ్య సంబుతులని పేర్కొన్నారు
అహల్య భాయి అతి చిన్న వయసుల్లోనే పీశ్వా లు వెళ్తుంటే పరికిణి ని పూర్తిగా పరిచి మట్టితో చేసిన శివుడి ప్రతిమని కాపాడటానికి నిలబడ్డారు
పీశ్వా లు వస్తే అందరు లోపలికి వెళ్ళిపోతే అహల్య భాయి మాత్రం ఎంతో ధైర్య సాహసం ప్రదర్శించి తాను నిర్మించిన వాటి కోసం నిలబడ్డారు
30సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి యుద్దాలు చేయకుండా పీశ్వా లాంటి వారి హృదయాలని గెలుచుకున్న మహిళగా పేరు తెచ్చుకున్నారు
దేశ వ్యాప్తంగా అహల్య భాయి ప్రభావం ఎంతగానో ఉండేది
వేదిక పై బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ట్ర శివన్ నారాయణ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ ఆశీనులయ్యారు