Home Andhra Pradesh ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమం కింద గురువారం జిల్లా...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమం కింద గురువారం జిల్లా కలెక్టరేట్ లో మొక్కలు నాటే

1
0

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమం కింద గురువారం జిల్లా కలెక్టరేట్ లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీ నరసింహం, కలెక్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా హరిత విస్తీర్ణం పెంపు లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం జరుగుతోంది.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here