ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమం కింద గురువారం జిల్లా కలెక్టరేట్ లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీ నరసింహం, కలెక్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా హరిత విస్తీర్ణం పెంపు లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం జరుగుతోంది.*
Home Andhra Pradesh ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమం కింద గురువారం జిల్లా...