Home Andhra Pradesh పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో భాగం గా మంత్రి నిమ్మల రామనయుడు తో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి...

పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో భాగం గా మంత్రి నిమ్మల రామనయుడు తో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

2
0

పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం 10/06/2025.(మంగళవారం).విషయం : పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో భాగం గా మంత్రి నిమ్మల రామనయుడు తో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.•2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి – మంత్రి నిమ్మల రామానాయుడు. •ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగవంతం చూసి వైసిపి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తుంది – ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.బర్రింకలపాడు/పోలవరం.ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు.కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు 3సార్లు సందర్శించారాని,పక్కా ప్రణాళికతో ప్రాజెక్టు దయా ఫ్రంమ్ వాల్ 2025డిసింబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే లక్ష్యం గా షెడ్యూల్ కి అనుగుణం గా పనులు జరిగే విధం గా అడుగులు వేస్తున్నారని,ఇప్పటికే డయా ఫ్రంమ్ వాల్ నిర్మాణం 360 మీటర్లకు కొద్దీ కాలం లోనే వేగంగా జరుగుతుందన్నారు.గాప్ 1కి సంబంధించి ఈసిఆర్ఎఫ్ డ్యామ్ 2026 కి పూర్తి చేసే లక్ష్యం గా పనులు మొదలు పెట్టడం జరిగిందని,గ్యాప్ 2కి సంబంధించి వైబ్రో కాంప్రెషన్ పనులు పనులు పూర్తి చేసి ఈ ఎడాది గ్యాప్ 2లో కూడా ఈసిఆర్ఎఫ్ పనులు మొదలు పెట్టి 2027డిసింబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యం దిశగా ఉందన్నారు.అయితే ఈ పనులు వర్షా కాలం లో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించే విధంగా ఎగువ కాపర్ డ్యామ్ కి కూడా సపోర్ట్ గా బట్రస్ డ్యామ్ పనులు 80శాతం పూర్తి చేసుకున్నాం అన్నారు.షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయాన్నారు.అనంతరం ప్రాజెక్టు నిర్మాణ అధికారులతో సమీక్ష నిర్వహించి మంత్రి పలు సూచనలు చేశారు.*ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ*పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుంటే ప్రతి పక్ష వైసిపీ చూసి వార్వ లేక అసత్య కధనాలు ప్రచురుస్తూ పైసాచ్చిక ఆనందం పొందుతుందని మండిపడ్డారు. గత 5 ఏళ్ళ పాలనలో ప్రాజెక్టు నిర్మాణంలో భాగం గా ఒక రాయి ని కూడా జరుపకుండా పనులు చేయడం లో నిర్లక్ష్యం వహించిందని, ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80శాతం పైగా పూర్తయ్యాయని, వైసిపీ ప్రభుత్వం చేయలేనిది, కూటమి ప్రభుత్వం లో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తున్నారని.మీడియా సమక్షంలో ప్యానల్ వెడల్పును 1.5మీటర్ల ఉంది అంటూ, కళ్ళకు కట్టి మరి బావర్ ప్రతినిధులు చూపించారన్నారు. డీ వాల్ నిర్మాణం లో 1.5మీటర్ల మందం తోనే నిర్మిస్తుంటే ప్రజలను తప్పుడద్రోవ పట్టిస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here