విజయవాడ..
పోతిన మహేష్.. పాయింట్స్
విజయవాడవెస్ట్ బైపాస్ పనులు 90శాతం పనులు పూర్తి అయ్యాయి..
మిగిలిన చోట్ల హైటెక్షన్ వైర్స్ లైన్స్ క్రాస్ చేయాలి.. అలా క్రాస్ చేయాల్సిన చోట స్థలం ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు..
రైతుల మీద కూటమి ప్రభుత్వం ఒత్తేది తీసుకొని వస్తుంది..
రైతులను రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టారు..
లైన్ మార్పు చేస్తున్నామని,ఏ రైతు పొలం పోతుందో కనీసం అధికారులు నోటిఫికేషన్ లేదా పేపర్ ప్రకటన ఇవ్వలేదు..
రైతుల నుండి భూములు లాక్కొనాలనే ప్రయత్నం చాలా స్వష్టంగా కనిపిస్తుంది..
పాత లాంకో లైన్ లో నడపాలని, పాత లైన్ ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు..
11 స్తంభాలు కాకుండా 4 స్తంభాలు అవసరం అయిన చోట వేయాలని రైతులు కోరుతున్నారు..
రైతులతో అధికారులతో కమిటీ వేస్తామని కలెక్టర్ ప్రకటించారు.. కానీ ఇప్పటికి వేయలేదు..
మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కోట్ల రూపాయిల లబ్ది చేకూర్చడం, మూత పడిన లాంకో కి కోట్ల రూపాయల లబ్ది చేకూర్చడానికి అధికారులు ప్రయత్నం జరుగుతుంది..
లాంకో లైన్ లు ఎందుకు మార్చుతున్నారు?
సంస్థ లైన్ మార్చమని అడగడకపోయినా మార్చడానికి కారణం.. సూపర్ విజన్ కింద 45 లక్షలు ఇస్తారు.
లైన్స్ షిఫ్టింగ్ చేస్తే విలువ లేని భూమికి వందల కోట్లు విలువ చేస్తుంది..
లాంకో గతంలో రిజిస్టర్ చేసుకొన్న స్థలాల వేల్యూ పెంచుకోవడం ఇందులో కుట్ర..
రైతుల పైన మెగా ఇంజనీరింగ్ సిబ్బంది దాడులు చేస్తారా..
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీస్ కమిషనర్ చట్టానికి విరుద్ధం గా ఎలా పని చేస్తారు?
చట్టం ప్రకారం వెళ్ళాలి.. చట్టాన్ని ఉల్లంఘించి వెళ్లడం సరైంది కాదు..
స్థానిక MLa వసంత కృష్ణ ప్రసాద్ , మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా..స్థానిక ఎంపీ చిన్ని ఎందుకు స్వందించడం లేదు..
ఎన్నికల్లో తిరిగిన నేతలు ఇప్పుడు ఎమ్ చేస్తున్నారు..
పవన్ చెప్పిన గ్రామ సభలు బాగా జరిగాయని చెప్పిన జక్కంపూడి రైతుల పీక మీద కత్తి పెడుతున్నాం అని ఎందుకు చెప్పలేదు.
ఈ లైన్ అప్రూవల్ లేదు కాబట్టి గ్రామ సభలో పెట్టలేదు..
కలెక్టర్ రైతులతో కమిటీ వేయాలి..చర్చించి నిర్ణయం తీసుకోవాలి..
రైతులు, ప్లాట్ యజమానులకు చంద్రబాబు న్యాయం చేయాలి..
పనులు అన్ని నిలుపుదల చేయాలి..
రైతులకు న్యాయం చేయకుంటే నిరసన గళం విప్పుతాం..