5-12-2024
పరిష్కార వేదికలో నమోదు చేసుకున్న అన్ని రకాల భూమి సంబంధిత సమస్యలు ఈ రెవిన్యూ సదస్సుల్లో పరిష్కారం అవుతాయి – బొండా ఉమ
ధి:5-12-2024 గురువారం ఉదయం 9:00″గం లకు”ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశా కార్యాలయంలో గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్యల గురించి జరగనున్న రెవెన్యూ సదస్సు 06.12.2024 నుండి 08-01-2025 వరకు జిల్లాలో అధికారికంగా జరగనున్న రెవెన్యూ సదస్సు మీద జిల్లాలోని MLA లు, MRO, VRO లతో ,ముందస్తుగా షెడ్యూల్పై విస్తృత ప్రచారం కార్యక్రమం నిర్వహించడం అయినది…
ఈ ముఖ్యమైన సమావేశానికి:-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి మాట్లాడుతూ :-నియోజకవర్గం లో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తోంది అని..
సెక్షన్ 22Aకి సంబంధించిన భూ ఆక్రమణ సమస్యల వల్ల ప్రభావితమైన వారి గురించి అలోచించి, సైరైన సూచనతో భూములకు సంబంధించిన ప్రజల యొక్క భూ-సమస్యలు,రీ-సర్వే సమస్యలు పరిష్కరించాలని వ్యక్తులందరి నుండి ప్రాతినిధ్యాలను తీసుకొని నియోజకవర్గ శాసన సభ్యులుగా ప్రజల భూ సమస్యల రాష్ట్రంలో ఏ భూమ్మీద వివాదాలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని త్వరగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 6వ తేదీ నుండి 2025 జనవరి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నగరం లో జరిగే రెవెన్యూ సదస్సుల లో పాల్గొవాలని బొండా ఉమ తెలియజేసారు…