Home Political news పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించిన రహదారుల మరమ్మత్తుల గురించి శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సంబంధిత...

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించిన రహదారుల మరమ్మత్తుల గురించి శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం

3
0

 ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 21.11.2024.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించిన రహదారుల మరమ్మత్తుల గురించి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం

నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here