Home Andhra Pradesh నిరాశ్రయులకు నూతన వస్త్రములు

నిరాశ్రయులకు నూతన వస్త్రములు

3
0

 మారేమళ్ళ శ్రీధర్” జ్ఞాపకార్థం.

 

 విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర గల నిరాశ్రయుల భవనము నందు నిరాశ్రయులకు నూతన వస్త్రములు ఇవ్వటమైనది .

మరియు స్వీట్స్ పంచడమైన మరియు అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ తరఫున దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం అయినది ఈ కార్యక్రమంలో 

Mఈవెంట్స్ పూర్ణ ,

 శ్రీ లక్ష్మీ ప్రమోటర్స్ రాధాకృష్ణ

  పొట్టి కామేశ్వరరావు 

 రూప్నాథ్ ,

 మానేపల్లి మల్లికార్జున రావు జర్నలిస్ట్

 లైన్స్ క్లబ్ సభ్యులు,

 పాల్గొనడం అయినది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here