నియోజకవర్గంలోని పరిధిలోని పలువురు వ్యాధి భాదితులకు సీఎం సహాయనిధి చెక్కులను MLA బొండా ఉమ అందచేయడం జరిగింది
ధి:19-3-2025 బుధవారం సాయంత్రం 5:00″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని 58వ డివిజన్ కృష్ణ హోటల్ సెంటర్ కు చెందిన వేముల శాంతి 25933, అచ్యుత శివపార్వతి 121067, షేక్ అమిర్ భాష 67647, ఎర్రం శెట్టి శివకుమార్ 65350
అలాగే 32వ డివిజన్ అయోధ్య నగర్ కు చెందిన
ఎడ్ల లక్ష్మి 41500, చిగురుపాటి శివపార్వతి 81000 చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు CMRF చెక్కులను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమవుతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని..
అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యమంత్రి మన చంద్రన్న అడిగిన వెంటనే అపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని
లబ్ధిదారులందరూ కూటమి ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తించాలని, కష్టాలలో మనకి తోడుగా ఉన్న వారిని మర్చిపోకూడదు అని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతోమందికి సహాయం అందుతుందని..
అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని
ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సెంట్రల్ MLA బొండా ఉమ కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో చెన్నగిరి రామ్మోహన్,
ఘంటా కృష్ణమోహన్, పిరియా సోమేశ్వరరావు, మరకా శ్రీనివాసరావు, అమర్నాథ్ గౌడ్, పైడి సురేష్ తదితరులు పాల్గొన్నారు