Home Political news నాటి అత్యవసర పరిస్థి పై జరిగిన పోరాటం రెండవ స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారుమంత్రి సత్య కుమార్

నాటి అత్యవసర పరిస్థి పై జరిగిన పోరాటం రెండవ స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారుమంత్రి సత్య కుమార్

4
0

 నాటి అత్యవసర పరిస్థి పై జరిగిన పోరాటం రెండవ స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారుమంత్రి సత్య కుమార్

కాంగ్రెస్ పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ విసుర్లు*

ఎమర్జన్సీ విధించిన కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కులేదు

గత అయిదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగింది

115 సార్లు రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్

నాటి అత్యవసర పరిస్థి పై జరిగిన పోరాటం రెండవ స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారుమంత్రి సత్య కుమార్

కాంగ్రెస్ పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ విసుర్లు

విజయవాడ.. ఎమర్జన్సీ చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్ రాజ్యాంగంగురించి మాట్లాడుతోంది ఆనాడు ఎమర్జన్సీ రోజుల్లో లక్షల మంది ని జైల్లో పెట్టిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగ విలువలు గురించి మాట్లాడడమే కాదు ప్రధానమంత్రి పై బురద జల్లే ప్రయత్నం చేసిందని బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వై సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దార్ధ అకాడమీ ఆడిటోరియంలో … నాటి ఎమర్జన్సీ సమయంలో జరిగిన యధార్ధ సంఘటనల పై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ ప్రసంగిస్తూ నాడు ఎమర్జన్సీలో సంఘపరివార్ సంస్ధలకు చెందిన లక్ష మందిని జైల్లో పెట్టిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు.జాతీయ స్ధాయిలో ఆనాటి ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆర్ ఎస్ ఎస్ పత్రిక ఆర్గనైజర్, రాష్ట్రంలో ఈనాడు ఎమర్జన్సీకి వ్యతిరేకంగాపోరాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రయత్నం చేసాయి. ఎమర్జెన్సీ సందర్భంగా అరెస్ట్ అయినా సత్యాగ్రహం ఇక్కడ ఉన్నారు ఆంజనేయులు ఉన్నారు టీవీ సత్యనారాయణ సత్యమూర్తి లాంటి వారు ఆనాడు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు మన్ముందు ఉండడం విశేషం. ఎన్నికల సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు ఒక పధకం ప్రకారం ప్రచారం చేసే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యాంగాన్ని మారుస్తారు అని ప్రచారం చేశారు. డాక్టర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం విలువలను రక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రయత్నాలను వివరించారు

 దేశంలో కొంత మంది కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్న కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు నిజం నిజం నిజం నిజం అంటూ కాంగ్రెస్ విమర్శలను సమర్ధించారంటూ సత్యకుమార్ విమర్శించారు

 రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ నాయకులయితే బిజెపి పై అసత్య ప్రచారం చేశారు అత్యంత చీకటి రోజు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్లంతా అధికారం చేతిలో ఉంటే అణిచివేయడం ఎంత కాలం ఒక క్షణం పట్టదు అని చెప్పి పాఠం నేర్పిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంగా పరిగణించబడ్డ కాలంలో ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు చేసిన పోరాటం ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో దేశభక్తులు లో కలిసి చేసిన పోరాటం రెండో స్వాతంత్ర పోరాటమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లేదంటే చరిత్రలో లిఖించదగ్గ ఆ కాలం గురించి మనం మననం చేసుకోవాలి ఆ సందర్భం గురించి ఆ సమయం గురించి ఆ తర్వాత జరిగిన అరాచకాల గురించి ఏ రకంగా ప్రజల శ్రేష్టమైన పౌర హక్కులను కాలరాచారు జయప్రకాష్ నారాయణ లాంటి వారిని అరెస్టు చేశారు.ఆర్గనైజర్ ఎడిటర్ కెఆర్ మాల్కానీ అరెస్టు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ అదినేత రామ్ నాద్ గోయాంకా లాంటి వారిని అరెస్టు అచేసారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లో ప్రియాంబుల్ ను మార్చి వేసిన ఘనత కాంగ్రెస్ ది

 అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ 115 సార్లు మార్చి వేసింది. 

ఈ విధంగా ఆనాటి పరిస్థితిలను వివరించారు మంత్రి సత్యకుమార్

మన రాష్ట్రంలో గత అయిదు సంవత్సరాలు అప్రకటిత ఎమర్జన్సీలాగా సాగింది. ప్రభుత్వ నిధులు దారిమళ్లింపు దగ్గర నుండి నోరెత్తిన వారిని జైల్లో పెట్టడమే సరిపోయింది పాలన గాడిలో పెట్టడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొంత సమయం ఇవ్వాలన్నారు. విశ్వనాయకుడు నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ల ఆధ్వర్యంలో అభివ్రు ద్ది పరుగులు పెడుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here