అమరావతి
వెలగపూడి
ది.22-07-2024(సోమవారం) …
నల్ల కండువా లతో అసెంబ్లీకి చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో “సేవ్ డెమోక్రసీ” నినాదాలతో* అసెంబ్లీకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు & మండలి సభ్యులు .
నిరసనలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేతుల్లోని పేపర్లను లాక్కొని… చించివేసిన పోలీసులు …
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి