Home Political news నల్ల కండువా లతో అసెంబ్లీకి చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నల్ల కండువా లతో అసెంబ్లీకి చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

3
0

 అమరావతి 

వెలగపూడి 

ది.22-07-2024(సోమవారం) …

నల్ల కండువా లతో అసెంబ్లీకి చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

 

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  నేతృత్వంలో “సేవ్ డెమోక్రసీ” నినాదాలతో* అసెంబ్లీకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు & మండలి సభ్యులు .

నిరసనలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేతుల్లోని పేపర్లను లాక్కొని… చించివేసిన పోలీసులు …

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here