Home Andhra Pradesh దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్

దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్

2
0


దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్

వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.


* సింగ్ నగర్, పాయికాపురంలో ఆదివారం ఘనంగా జరిగిన వైఎస్ఆర్సిపి ర్యాలీ


— వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి శ్రేణులు


ఎన్టీఆర్ జిల్లాలో  క్లీన్ స్వీప్ చేయబోతున్న వైఎస్ఆర్సిపి అంటూ ధీమా 


*పూజకు పనికిరాని పువ్వు బొండా ఉమా అని ధ్వజమెత్తిన నేతలు


జైత్రయాత్రగా  సాగిన ర్యాలీ.. అడుగడుగున అభిమానులు ఘన స్వాగతాలు. 


 విజయవాడ

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

సెంట్రల్ ప్రజలు బోండా ఉమాను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు 

బోండా ఉమా గుండా గిరిని ప్రజలు స్వాగతించరు. 

బోండా ఉమా సెక్స్ రాకెట్, కాల్ మనీ భూకబ్జాదారుడు.

పెన్షన్ కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి అవ్వదాతలు ఇబ్బందులు పడుతున్నారు. 

రాష్ట్రంలోనే మహిళల అభ్యున్నతకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు తీసుకువస్తే.అవి ఆపమన్న దుర్మార్గుడు చంద్రబాబు 

ప్రజలను ఎప్పుడూ కష్టాల్లో ఉంచే వ్యక్తి చంద్రబాబు. 

రాష్ట్ర ప్రజలు చంద్రబాబును కచ్చితంగా ఓడిస్తారు. 

ఎంపి కేశినేని నాని కామెంట్స్

సెంటర్లో ఉన్న బోండా ఉమా కాలకేయుడు, కిచకుడు, భూ కబ్జాదారుడు, స్వతంత్ర సమరయోధుల భూమిని కబ్జా చేసిన వ్యక్తి. 

బీసెంట్ రోడ్ లో వ్యాపారస్తులను బెదిరించి అవినీతికి పాల్పడిన వ్యక్తి బోండా ఉమా .

సూర్యారావుపేటలో ఓ వ్యక్తి వద్ద 3 లక్షల రూపాయలు దోచుకున్న వ్యక్తి బోండా ఉమా.

 తన సొంత పార్టీ నేతలు ఇల్లు కట్టుకుంటేనే ఓర్చుకోలేని దుర్మార్గుడు బోండా ఉమా.

బోండా ఉమకి డబ్బు తప్ప మరొక యావలేదు … ప్రజా సంక్షేమం అవసరం లేదు..

సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఈ దేశానికి గర్వకారణం. 

చంద్రబాబు ప్రైవేట్ సంస్థలో 80 వేలు ఉద్యోగలు ఇస్తే… సీఎం జగన్ 6 లక్షలు ఉద్యోగాలు కల్పించారు.

చంద్రబాబు కన్నా 15 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ కి మద్దతు తెలుపుతున్నారు..

చంద్రబాబు మొన్న వాలంటరీ వ్యవస్థ పనికిరాదని.. ఇప్పుడు వాళ్లకి 10 వేలు పెంచుతానని మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడు.

చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక లాగా అయిపోతుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను ఎలా ఇస్తాడు.

కూటమిలో బిజెపి చంద్రబాబు మేనిఫెస్టోని పూర్తిగా తప్పుపడుతుంది. 

2014 లో 650 హామీలు ఇచ్చి విఫలమైన వ్యక్తి చంద్రబాబు. 

భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయం. 

విజయవాడలో అన్ని స్థానాలను వైసిపి కైవసం చేసుకుంటుంది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రుహుల్లా, ఏపీ, ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శైలజ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు bhsv జానారెడ్డి, కుక్కల అనిత, ఉద్దంటి సునీత, ఇసరపు దేవి, ఎండి షాహినా సుల్తానా, ఉమ్మడి రమాదేవి, అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, యరగొర్ల తిరుపతమ్మ, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, కో ఆప్షన్ సభ్యులు  అలీమ్, నందపు జగదీష్, సెంట్రల్ నియోజకవర్గం లోని  అన్ని డివిజన్ల వైఎస్ఆర్సిపి నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here