ఇంద్రకీలాద్రి – 30-05-2025
దేవాదాయ శాఖ భూముల పై జిల్లా కలెక్టర్ లక్ష్మి శా రివ్యూ
ఈరోజు ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మి శా దుర్గ గుడి మహమండపం లోని ఈవో కార్యాలయం నుండి దుర్గ గుడి ఈవో వి. కే. శీనా నాయక్ సబ్ కలెక్టర్ చైతన్య జిల్లా లోని ఆర్ డి ఓ, తహసీల్దార్లు, ఆలయ ఈవోలతో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై జిల్లాలోని దేవాదాయ శాఖ భూముల గురించి సమీక్షించి, దేవాదాయ భూముల సంరక్షణ కొరకు తీసుకొనవలసిన చర్యల గురించి చర్చించారు.