తిరుపతి.
చంద్రగిరి పీఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు.
మోహన్బాబు యూనివర్సిటీ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్పై మంచు మనోజ్ ఫిర్యాదు.మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం.గొడవలు సృష్టించడం నా ఉద్దేశం కాదు.నా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయడం..
ఫ్యాన్స్ను బెదిరించడంతోనే వివాదం జరిగింది.
చంద్రబాబు, లోకేష్తో ఫ్యామిలీ విషయాలు చర్చించలేదు.నాకు సాయం చేయాలని ఎవరినీ అడగలేదు.