Home Political news టీడీపీ నేత బుద్దా వెంకన్న చిత్తూరు వీరప్పన్ పెద్ది రెడ్డి రామచంద్రరాడ్డి ...

టీడీపీ నేత బుద్దా వెంకన్న చిత్తూరు వీరప్పన్ పెద్ది రెడ్డి రామచంద్రరాడ్డి కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు

3
0

 విజయవాడ

టీడీపీ నేత బుద్దా వెంకన్న 

చిత్తూరు వీరప్పన్ పెద్ది రెడ్డి రామచంద్రరాడ్డి

కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు

అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు

వారి దాడులు, దారుణాలుచెప్పకుండా టీడీపీ పై పడి ఏడుస్తున్నారు

వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు

పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారు

తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారు

చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నాం

వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబు ను ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారు

ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపధం చేశారు

చంద్రబాబును ఓఢించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు

చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్ది రెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలి

చంద్రబాబు పై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లది

చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయం.. కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలి

ప్రజలు ఇఛ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

చంద్రగిరి చెవిరెడ్డికి, తిరుపతి భూమనకు, నగరి రోజాకు వదిలి.. మిగతా ప్రాంతాలు మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారు

టీడీఆర్ బాండ్ల లో భూమన, దాడులకు చెవిరెడ్డి, అతని కుమారుడు పాల్పడ్డారు

టీడీపీ ఎమ్మెల్యే నానిపై దాడి చేసి చంపేందుకు యత్నించారు

పెద్ది రెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలి

ఎర్రచందనం స్మగ్లర్లను మించి ఈ వీరప్పన్ దోపిడీ జరిగింది

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభ్యర్దిస్తున్నా

2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి

నేను ఒక కామన్ మెన్ గా ఈ దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా

ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సీబీఐకి లేఖ రాసి వారి ఆస్తులను జప్తు చేయాలి

ఒక్కరోజు ఐదు వందల మంది పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదులు చేశారంటే వారి దోపిడి ఎలా ఉందో అర్దం అవుతుంది

రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఐడీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాస్తాను

మరోసారి ఇంతటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి

పెద్దిరెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలావచ్చాయో దర్యాప్తు బృందాలు నిగ్గు తేల్చాలి

సుజనాతో ఎటువంటి విభేదాలు నాకు లేవు.. ఎవరో కావాలనే ప్రచారం చేయిస్తున్నారు

ఈజిల్లాకు ఇన్ ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది

నన్ను టీడీపీ నగర అధ్యక్షుడిగా చేసింది కూడా సుజనా చౌదరే

ఆనాడు కేశినేని నాని వ్యతిరేకించినా… సుజనా నన్ను ప్రోత్సహించారు

మొన్న పోటీ చేసే ముందు కూడా నాకు ఫోన్ చేసి నా అభిప్రాయం కూడా అడిగారు

అటువంటి వ్యక్తితో నాకు విభేదాలు ఎందుకు ఉంటాయి..

పబ్లిసిటీ లేకుండా పది మందికి మంచి చేసే గుణం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి 

నా జీవితంలో నేను ఆయనతో ఎప్పుడూ గొడవ పడను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here