జనసేన కుటుంబానికి అండగా సుజనా చౌదరి
47 వ డివిజన్ జనసేన కార్యకర్త సతీష్ అంత్యక్రియల్లో ఎన్డీఏ నాయకులు
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ పశ్చిమ లో
ఎన్డీఏ కార్యకర్తలకు అండగా నిలుస్తున్న సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ , జూలై 6.
మానవతా దృక్పథాలను
ప్రతి ఒక్కరు
అలవర్చుకోవాలని
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గ 47 డివిజన్లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్త చిట్ల సతీష్ మృతి చెందారు. జనసేన కార్యకర్త మృతి చెందిన విషయం తెలుసుకొని
వారి కుటుంబానికి సుజనా చౌదరి ఆర్థిక సాయం చేశారు. జనసేన పార్టీ కార్యకర్త కుటుంబసభ్యులకు
అండగా ఉండి సతీష్ అంత్యక్రియల కార్యక్రమంలో శనివారం సుజనా చౌదరి కార్యాలయం నుంచి వారి ప్రతినిధులు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తను పలకరిస్తూ వారికి అండగా ఉండటమే కాకుండా గతంలో
పశ్చిమ నియోజకవర్గంలో
ఎన్నడు లేని రీతిలో కార్యకర్త అంత్యక్రియల కార్యక్రమంలో స్వయంగా
విజయవాడ పశ్చిమ
ఎమ్మెల్యే
సుజనా చౌదరి ప్రతినిధులు
పాల్గొనడం నియోజకవర్గం లో ఎన్డీఏ నాయకులతోపాటు వివిధ రాజకీయ పక్ష నాయకులు సుజనా చౌదరిని అభినందించారు.
కార్యకర్త కోసం ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న తీరు కార్యకర్తలకు అండగా నిలుస్తున్న
సుజనా చౌదరి ని
జనసేన కార్యకర్త మృతుడు సతీష్ కుటుంబ సభ్యులతో పాటు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు సైతం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మానవతా విలువలు తో వ్యవహరిస్తున్నారని ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
జనసేన పార్టీ కార్యకర్త సతీష్ అంతిమయాత్రలో ఎన్డీఏ నాయకులు
ప్రత్తి పాటి
శ్రీధర్ జనసేన పార్టీ నేతలు అమ్మి శెట్టి వాసు , బాడీత శంకర్, పశ్చిమ నియోజకవర్గ జనసేన
డివిజన్ అధ్యక్షులు
వేంపల్లి గౌరీ శంకర్ ,
తిరుపతి సురేష్, ఏలూరు శరత్, విజయలక్ష్మి గంగాధర్, శివ,
వైకాపా కార్పొరేటర్ మహదేవ అప్పాజీ
తదితరులు పాల్గొన్నారు .