ఎంపి కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్ 31-10-2024
తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
చీకట్లు పారదోలి, వెలుగులను విరజిమ్మే దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని ప్రగతి కాంతులు పూయించాలి
తెలుగునేలపై నరకాసురుని ఏలుబడిలో ఇక్కట్ల పాలైన సమస్త ప్రజలు చీకటి పాలనకు స్వస్తి వాచకం పలికారు
అంధకారం తొలిగిపోయి..ఎన్డీయే కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వెన్నెల వెలుగు తెలుగు లోగిళ్లలో ప్రసరిస్తుంది
రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోంది. ఈ శుభ సమయంలో విచ్చేసిన..తొలి దివ్య దీపావళికి స్వాగతం..సుస్వాగతం
ఈ దీపాల పండుగ ప్రజల జీవితాల్లో సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు, తీసుకురావాలి
లక్ష్మీదేవి కృపాకటాక్ష వీక్షణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిపై వుండాలి