ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సర్దార్ మరుపిళ్ళ చిట్టి 127 వ జయంతి కార్యక్రమాన్ని పోతిన పైడారావు ఆధ్వర్యంలో చిట్టినగర్ కూడలి లో గల చిట్టి కాంస్య విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన పోతిన వెంకట మహేష్ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ చిట్టి మనవడు గుజ్జారి అమర్ పోతిన బేసు కంటేశ్వరుడు ప్రముఖ న్యాయవాది పిళ్లా శ్రీనివాసరావు , మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి , అడ్డూరి తమ్మారావ్, తమ్మిన రఘు, పిళ్లా రవికుమార్, సుఖాసి భాను, మరుపిల్ల చిన్నారావు, బంగారు నూకరాజు మరియు సోమీ మహేష్.
చిట్టి కాంస్య విగ్రహానికి మేయర్ భాగ్యలక్ష్మి మరియు పోతన వెంకట మహేష్ గజమాలని వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పోతిన పైడరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.