ఏలూరు జిల్లా..
చింతలపూడిలొ దీపం-2 పధకంలొ భాగంగా చింతలపూడి చేరుకున్న మంత్రి కొలుసు పార్ధసారది,స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్,మాజి ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు
కార్యక్రమానికి భారీ సంఖ్యలో చేరుకున్న మహిళలు.
ఆర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ లు అందించిన మంత్రి కొలుసు పార్థసారథి