గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది చంద్రబాబు
ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల అంశాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.
గ్రూప్-2 అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేతలు.
గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: చంద్రబాబు.
రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.