Home public news గ్రూప్ -2 నిర్వహణపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం: మంత్రి లోకేశ్

గ్రూప్ -2 నిర్వహణపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం: మంత్రి లోకేశ్

3
0

 గ్రూప్ -2 నిర్వహణపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం: మంత్రి లోకేశ్

గ్రూప్-2 నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల డిమాండ్లపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై అభ్యర్థుల నుంచి తనకు పెద్దసంఖ్యలో వినతులు వచ్చినట్టు శుక్రవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here