ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు
మాజీ పార్లమెంటు సభ్యులు
గౌ” శ్రీ సంజయ్ గాంధీ 45వ వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రత్న భవన్ లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
నరహరిశెట్టి నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు
వి
గురునాథం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి
షేక్ అబ్దుల్ అన్సారి
విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు
M A ఖాదర్
విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
GRN ఉమామహేశ్వరరావు
విజయవాడ నగర కాంగ్రెస్ వాణిజ్య విభాగపు చైర్మన్
కుసుమంచి గణేష్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి
సయ్యద్ జునైద్
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు
ప్రమీల గాంధీ
విజయవాడ సిటీ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు
ఎం సునీత
యువజన కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు
షేక్ బాజీ
రాష్ట్ర అసంఘటిత కార్మికుల విభాగపు మాజీ ఉపాధ్యక్షులు
B జోసఫ్
మరియు డివిజన్ అధ్యక్షులు మీరవాలి తిరుపతి నాయుడు, పారా రాజు
నేషనల్ ఫ్రూట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
SK మస్తాన్
సోషల్ మీడియా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.