Home Political news గోళ్లపాడు గ్రామ సర్పంచ్ గోపు అప్పమ్మ వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. మంగళవారం పార్టీ...

గోళ్లపాడు గ్రామ సర్పంచ్ గోపు అప్పమ్మ వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కండువా కప్పి సాదరంగా

2
0

 సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామ సర్పంచ్ గోపు అప్పమ్మ వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కండువా కప్పి సాదరంగా

పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ , పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ , రాష్ట్ర అధికార ప్రతినిధి పగడాల శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here