Home Political news కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల.

కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల.

2
0

 కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం  స్వీకరించిన ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల.

 రాజానగరం అసెంబ్లీ కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం  స్వీకరించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం అసెంబ్లీ శాసనసభ్యులు  బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్  బొడ్డు వెంకటరమణ చౌదరి,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు  పిక్కి నాగేoద్ర, NDA నాయకులు.

ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here