కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

Spread the love

 కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారం లో భాగంగా గురువారం నాడు భావనరుషి దేవాలయ ప్రాంతం లో పథ్మశాలి కుటుంబాల వారిని కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు

ఈ సందర్బంగా ఆయన ప్రాంత వాసులను కలిసి వారితో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేశారు

ఈ నెల 13 న జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారికి ఈవియం లో 4 వ నెంబర్ లో నోక్కి సైకిల్ గుర్తు పై మీ ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు

అలానే యంపి అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని శివనాధ్ కి ఈవియం లో 1 వ నంబర్ పై నోక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు

ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు తెలుగు మహిళలు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలకు చెందిన మహిళలు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *