Home Andhra Pradesh కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా వెళ్లి పోలీసుల...

కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా వెళ్లి పోలీసుల సమక్షంలో ఆ వ్యక్తిని చితక్క కొట్టిన

2
0

 బ్రేకింగ్ న్యూస్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 36వ బూత్ చైతన్య కాలేజీ లో  మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య అన్న య కుమారుడు ఓటు వేయడానికి వెళితే  వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా వెళ్లి పోలీసుల సమక్షంలో ఆ వ్యక్తిని చితక్క కొట్టిన

ఘటన. 

టిడిపి శ్రేణులంతా భవానిపురం పోలీస్ స్టేషన్ కి  చేరుకొని ధర్నా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here