ఇంద్రకీలాద్రి – హుండీ లెక్కింపు రిపోర్ట్ :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(06-02-2025):
నగదు: రూ. 2,28,81,128/- లు,
కానుకల రూపములో
బంగారం: 328 గ్రాములు,
వెండి: 3 కేజీల 480 గ్రాములు
విదేశీ కరెన్సీ:
USA – 158 డాలర్లు,
సౌదీ – 5 రియాల్స్,
UAE – 130 దిర్హమ్స్,
కేనేడా – 115 డాలర్లు,
సింగపూర్ – 55 డాలర్లు,
ఇంగ్లాండ్ – 65 పౌండ్లు,
ఖతర్ – 1 రియాల్,
ఒమన్ – 2000 బైసా, 1 రియాల్,
కువైట్ – 30.5 దినార్లు
ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు దేవాదాయ శాఖ అధికారులు, ఏఈఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆన్ లైన్ నందు ఈ – హుండీ(e-hundi) ద్వారా తేదీ. 21-01-2025 నుండి తేదీ. 05-02-2025 వరకు 16 రోజులకు గాను రూ. 78,333/-లు చెల్లించారు.
శ్రీ అమ్మవారి సేవలో…
కె. రామచంద్రమోహన్,
కార్యనిర్వహణాధికారి.