Home Political news కానుకల రూపములో బంగారం: 328 గ్రాములు, వెండి: 3...

కానుకల రూపములో బంగారం: 328 గ్రాములు, వెండి: 3 కేజీల 480 గ్రాములు

4
0

 ఇంద్రకీలాద్రి – హుండీ లెక్కింపు రిపోర్ట్ : 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(06-02-2025):

 నగదు: రూ. 2,28,81,128/- లు,

కానుకల రూపములో 

బంగారం: 328 గ్రాములు,

 వెండి:  3 కేజీల 480  గ్రాములు 

విదేశీ కరెన్సీ:

USA –   158 డాలర్లు,

సౌదీ – 5 రియాల్స్,

UAE –  130 దిర్హమ్స్,

కేనేడా – 115  డాలర్లు,

సింగపూర్ – 55 డాలర్లు,

ఇంగ్లాండ్ – 65 పౌండ్లు,

ఖతర్ – 1 రియాల్,

ఒమన్ – 2000 బైసా, 1 రియాల్,

కువైట్ – 30.5 దినార్లు 

     ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్  డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు  దేవాదాయ శాఖ అధికారులు, ఏఈఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆన్ లైన్ నందు ఈ – హుండీ(e-hundi) ద్వారా తేదీ. 21-01-2025 నుండి తేదీ. 05-02-2025 వరకు 16 రోజులకు గాను రూ. 78,333/-లు చెల్లించారు.

శ్రీ అమ్మవారి సేవలో…

కె. రామచంద్రమోహన్, 

కార్యనిర్వహణాధికారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here