కడప విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులతో ఆత్మీయ కలయిక మే 27 కడప జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణుమాధ విశ్వకర్మ ఈరోజు కడప విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు ఎం ఆర్ పద్మనాభ చారి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ మహానాడు కడప కు విచ్చేసిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ పెద్దలు కుందవరం భాస్కరాచారి పీర్ల పాటి శ్రీనివాసచారి పీర్లపాటి భాస్కరాచారి వెదురూరి గురు బ్రహ్మచారి ఎంఆర్ రవి శంకర్ బ్రాహ్మణపల్లి ఈశ్వరయ్య చారి పెద్దలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా కడప విశ్వబ్రాహ్మణుల పెద్దలు గత 45 సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఎం ఆర్ పద్మనాభచారి ని ఘనంగా సన్మానించిన ఢిల్లీ ఓబీసీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని విజ్ఞప్తి చేశారు
