ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేడే పోలింగ్
1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (శ్రీకాకుళం – విజయనగరం – విశాఖ జిల్లాల) *2 పట్టభద్రుల ఎమ్మెల్సీ (ఉభయ గోదావరి – కృష్ణ, గుంటూరు జిల్లాల) ఎన్నికలకు పోలింగ్.
బరిలో మొత్తం 70 మంది అభ్యర్థులు, 6,84,593 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
16 జిల్లాల పరిధిలో 1062 పోలింగ్ కేంద్రాల్లో ఉ.8 గం.ల నుండి సా.4 గం.ల వరకు పోలింగ్.
ఉదయం 9 గంటలకు ఉండవల్లిలో Mlc ఎన్నికల్లో ఓటు వేయనున్న సీఎం చంద్రబాబు, లోకేష్.