Home Political news ఏపి ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లు బహుకరించిన నటుడు సోనూ సూద్

ఏపి ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లు బహుకరించిన నటుడు సోనూ సూద్

4
0

ఏపి ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లు బహుకరించిన నటుడు సోనూ సూద్

ఏపీ సీఎం చంద్రబాబును నటుడు, “సూద్ ఛారిటీ ఫౌండేషన్” వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు.

ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్ లను బహుకరించింది. ఈ సందర్భంగా

సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఫౌండేషన్ అంబులెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్ లను సీఎం ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here