ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. 42వ డివిజన్ టెలిఫోన్ కాలనీలో ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ చార్జ్ యేదుపాటి రామయ్య, స్థానిక నాయకులు నెలకూర్తి వెంకటరావు, అన్నాబత్తిన శ్రీనివాస్, మైనంపాటి రమేష్, బోయపాటి శ్రీనివాస్, కల్లూరు మాల్యాద్రి, చంద్రశేఖర్, కాశీ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు