Home Political news ఈరోజు వైకుంఠ ఏకాదశి సంద్భర్భం గా,,జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో,,300 పైగా ఉచితం గా దుప్పట్లు...

ఈరోజు వైకుంఠ ఏకాదశి సంద్భర్భం గా,,జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో,,300 పైగా ఉచితం గా దుప్పట్లు పంపిణీ జరిగింది.ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు

3
0

 ఈరోజు వైకుంఠ ఏకాదశి సంద్భర్భం గా,,జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో,,300 పైగా  ఉచితం గా దుప్పట్లు పంపిణీ జరిగింది.ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు

,,గత 2012 నుంచి,,ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలాది మందికి ఈ చలి కాలంలో దుప్పట్లు సేవ,,సంజీవయ్య కాలనీ వాసులకు, అరుండెల్  పేట్ లో ,పరిసర ప్రాంతాలలో  సభ్యులం చేస్తున్నాము…ఈ సేవలో,ఫౌండేషన్ దాతలు, ch.లక్ష్మ రెడ్డి ,రామకృష్ణ,మార్కెండేయులు ,saikishan,వీణా మాధురి  పాల్గొన్నారు.. ముఖ్యఅతిథిగా అడ్వకేట్ ysrtuc రాష్ట్ర అధ్యక్షులు P. *గౌతమ్ రెడ్డి* అడ్వకేట్ హాజరత్తయ్య గుప్త,జయహో ఫౌండేషన్ కన్వీనర్, లయన్  j.v. రెడ్డి ఈ మహోత్తర సేవలో  పాల్గొనడం జరిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here