18-07-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
BM రావు వీధి, జమ్మిచెట్టు సెంటర్, మొగలరాజపురం, విజయవాడకు చెందిన JM కృష్ణా రావు మరియు కుటుంబసభ్యులు రూ. 1,11,111/-లను శ్రీ అమ్మవారి ఆలయం నందు జరుగు శాశ్వత అన్నదానము నకు, మరియు కోట ఉమాదేవి అన్నదానము నిమిత్తం రూ. 50,116/- లను విరాళముగా ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ని కలిసి చెక్కు రూపంలో అందజేశారు.
శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు.