శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(06-11-2024):
15 రోజులకు నగదు: రూ. 2,83,53 ,460 /- లు,
కానుకల రూపములో
– బంగారం: 431 గ్రాములు,
– వెండి: 6 కేజీల 450 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
విదేశీ కరెన్సీ:
USA – 324 డాలర్లు,
UAE – 25 దిర్హమ్స్,
ఇండోనేషియా – 30000 రూపాయలు,
యూరప్ – 10 యూరోలు,
ఒమన్ – 1 రియాళ్, 400 బైంసాలు,
కేనెడా – 40 డాలర్లు,
సౌదీ – 6 రియాల్స్,
కేనేడా – 220 డాలర్లు,
ఇంగ్లాండ్ – 30 డాలార్లు,
ఆస్ట్రెలియా – 25 డాలర్లు,
కతార్ – 144 రియాల్స్,
ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ డీప్యూటీ ఈవో రత్న రాజు , దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
online నందు e – హుండీ ద్వారా రూ.89,633/-లు భక్తులు చెల్లించుకున్నారు.