Home Andhra Pradesh ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి హుండీ లెక్కింపు రిపోర్టు(06-11-2024):

ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి హుండీ లెక్కింపు రిపోర్టు(06-11-2024):

3
0

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(06-11-2024):

 

 15 రోజులకు నగదు: రూ. 2,83,53 ,460 /- లు,

కానుకల రూపములో 

– బంగారం: 431 గ్రాములు,

– వెండి: 6 కేజీల 450 గ్రాములు 

భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.

విదేశీ కరెన్సీ:

USA – 324 డాలర్లు,

UAE – 25 దిర్హమ్స్,

ఇండోనేషియా – 30000 రూపాయలు,

యూరప్ – 10 యూరోలు,

ఒమన్ – 1 రియాళ్, 400 బైంసాలు,

కేనెడా – 40 డాలర్లు,

సౌదీ – 6 రియాల్స్,

కేనేడా – 220 డాలర్లు,  

ఇంగ్లాండ్ – 30 డాలార్లు,

ఆస్ట్రెలియా – 25 డాలర్లు,

కతార్ – 144 రియాల్స్,

     ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ డీప్యూటీ ఈవో రత్న రాజు , దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 online నందు e – హుండీ ద్వారా రూ.89,633/-లు భక్తులు చెల్లించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here