ఇంద్రకీలాద్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి మాట్లాడుతూ
– శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు.
. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఇప్పటికే 40 వేల నుంచి 50 వేల వరకు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.
. అమ్మవారి లడ్డూ ప్రసాదం కొరత లేకుండా భక్తులందరికీ అందేలా చూస్తున్నాం.
. ఈ రోజు ఇప్పటికే 14,000 మంది భక్తులకు అన్నదానం అందించగలిగినందుకు ఆనందంగా ఉంది.
. భక్తుల సౌకర్యార్థం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం.
. దేవాదాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ సమష్టి కృషితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు.
* ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సలహాలు సూచనలు తీసుకుంటున్నాం.
* సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.