రాష్ట్ర కార్యశాల “సంఘటన పర్వ్ -2024
విజయవాడ హోటల్ ఇంధ్రప్రస్తాలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యశాల “సంఘటన పర్వ్ -2024” (రాష్ట్ర స్థాయి వర్క్ షాప్)
కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు,రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి,బిజెపి జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ రిటర్నింగ్ అధికారి పాకా వెంకట సత్యనారాయణ,బిజెపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.